SKLM: సోషల్ మీడియాను వినియోగించే సమయంలో మహిళలు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని శక్తి టీం-2 ఇన్ఛార్జ్ తమ్మినేని అమ్మాజీ సూచించారు. ఆమదాలవలస పట్టణంలో హాట్కో కాలనీలో శనివారం శక్తి యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోషల్ మీడియా ద్వారా ఎదురయ్యే ప్రమాదాలను వివరించారు. సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
శక్తి యాప్పై అవగాహన కార్యక్రమం


