E.G: రాజమహేంద్రవరానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు కృష్ణమాచార్యులు తీవ్ర అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. ఆయన మృతికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. మున్సిపల్ కాలనీలోని ఆయన స్వగృహంలో నందివాడ సత్యనారాయణ, డా. చాగంటి నరసింహారావు పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
బీజేపీ సీనియర్ నేత మృతి


