బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం రెండు లారీలు ఢీకొన్నాయి. వేగంగా వెళ్తున్న లారీలు పరస్పరం ఢీకొనడంతో వాటి ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు, డ్రైవర్లకు గాయాలయ్యాయి. మిగతా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
కర్లపాలెంలో ప్రమాదం.. డ్రైవర్లకు గాయాలు


