VSP: వెస్ట్ జోన్ ఎన్ఎస్ఎస్ ప్రీ రిపబ్లిక్ డే క్యాంప్-2026కు ఎంపికైన ఏయూ జాతీయ సేవా పథకం వాలంటీర్లను ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ శుక్రవారం అభినందించారు. హైదరాబాద్లో జరిగే శిక్షణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ఏయూకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికైన ఆరుగురు వాలంటీర్లకు అధికారులు ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు అభినందన


