VKB: యాలాల మండలంలోని రైతులు సన్న వడ్లకు ప్రభుత్వం అందించే రూ. 500 బోనస్ పంట వివరాలను డిజిటల్ క్రాప్ సర్వేలో నమోదు చేయాలని వ్యవసాయాధికారిణి శ్వేతరాణి ఓ ప్రకటనలో తెలిపారు. డీలర్ల దగ్గర కొన్న రైతులు రసీదులు తీసుకుని, వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద డిజిటల్ క్రాప్ సర్వేలో నమోదు చేయించుకోవాలన్నారు. AEOలు గ్రామాల వారిగా రైతుల పొలాలకు వచ్చి ఫొటోలను యాప్లో నమోదు చేస్తారన్నారు.
తెలంగాణ
'పంట వివరాలను డిజిటల్ క్రాప్ సర్వేలో నమోదు చేయాలి'


