హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కేఎల్‌ఐ పంపులు 24 గంటలు నడపాలి: నిరంజన్‌రెడ్డి

WNP: రేవల్లి మండలం గౌరీదేవిపల్లి వద్ద కేఎల్‌ఐ స్టేజ్‌-3 పంప్‌హౌస్‌ను మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. శ్రీశైలంలో నీరు సమృద్ధిగా ఉన్నా రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కేఎల్‌ఐ పంపులను నిరంతరం నడిపి, అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.