CTR: ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శుక్రవారం వినతులు స్వీకరించారు. చిత్తూరు బీవీ రెడ్డి కాలనీలోని ఆయన నివాసంలో పలువురు కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకుపోయారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆయన వారికి హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యలపై వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే


