NDL: శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్నప్రసాద వితరణ పథకానికి గురువారం ఇద్దరు భక్తులు రూ.2 లక్షల విరాళం అందించారు. నాగర్కర్నూలుకు చెందిన బాలనాగయ్య, గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు చెరో రూ.లక్షను ఏఈఓ పణిధర్ ప్రసాద్కు అందజేశారు. దేవస్థానం అధికారులు దాతలను సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలం అన్నప్రసాద పథకానికి విరాళం


