హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు వ్యవసాయ అధికారి సూచనలు

ATP: ప్రతి రైతు తప్పనిసరిగా పంట నమోదు (ఈ-పంట) చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి సూచించారు. శెట్టూరు మండల పరిధిలోని చిన్నంపల్లిలో గురువారం పర్యటించిన ఆయన, ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ఎండిపోతున్న పంటలను పరిశీలించారు. పొలాల్లో తేమను నిలుపుకోవడానికి జీవామృతం, యూరియా, పొటాషియం నైట్రేట్ పిచికారీ చేయాలని తెలిపారు.