KMR: జాతీయ లోక్ అదాలత్ను రేపు నిర్వహించనున్నట్లు KMR కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముక్తిదా ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. పెండింగ్లో ఉన్న పాత కేసులను లోక్ అదాలత్ ద్వారా సత్వరమే పరిష్కరించుకోవాలని కక్షిదారులకు సూచించారు. జిల్లాలో ఆరు బెంచీల ద్వారా కేసులను పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి కోరారు.
తెలంగాణ
రేపు జాతీయ లోక్ అదాలత్


