హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రాక్టీస్ మొదలుపెట్టిన టీమిండియా జట్టు

ఈనెల 13 నుంచి జరిగే 3 మ్యాచుల టీ20 సిరిస్‌లో భాగంగా టీమిండియా అఫ్గానిస్తాన్‌తో తలపడుతుంది. జింబాబ్వేపై 3-0తో సిరీస్‌ గెలిచిన తర్వాత భారత్ బరిలోకి దిగుతున్న T20 సిరీస్‌ ఇదే. భారత జట్టులోని సభ్యులు ప్రాక్టీస్ చేస్తున్నారు. హెడ్ కోచ్ గంభీర్, స్పిన్ బౌలింగ్ కోచ్ బహుతులే పర్యవేక్షణలో స్పిన్నర్లు సుందర్, వరుణ్‌ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు.