ASR: కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పీహెచ్సీలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గురువారం శాంతియుత నిరసన చేపట్టారు. తమను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, 100 శాతం గ్రాట్యుటీ ప్రయోజనంతో పాటు పూర్తి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కాంట్రాక్టు ఉద్యోగుల శాంతియుత నిరసన'


