దులీప్ ట్రోఫీ విజేతగా ఈస్ట్ జోన్ నిలిచింది. సౌత్ జోన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్ విజేతగా అవతరించింది. పదమూడేళ్ల తర్వాత ఈస్ట్ జోన్ ఈ టైటిల్ను దక్కించుకుంది. కాగా, తొలి ఇన్నింగ్స్లో 270, రెండో ఇన్నింగ్స్లో 80 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ ఈస్ట్ జోన్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
క్రీడలు
దులీప్ ట్రోఫీ విజేత ఎవరంటే..?


