హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దళితులను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి'

MNCL: మాజీ సీఎం కెసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో దళితులను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జన్నారం మండల నాయకులు కోరారు. గురువారం జన్నారం పోలీస్ స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారు. ఫామ్ హౌస్ వద్దకు దళితులు వచ్చిన ప్రదేశాలను పసుపు నీళ్ళతో శుద్ధి చేయాలని మాజీ సీఎం ఆదేశించడంతో శుద్ధి చేశామని నాయకులు పేర్కొన్నారు.