దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ పోరు ఈస్ట్ జోన్, సౌత్ జోన్ మధ్య ఉత్కంఠగా సాగుతోంది. ఈ టోర్నీలో టైటిల్ గెలిచే జట్టుకు బీసీసీఐ భారీ ప్రైజ్మనీ ప్రకటించింది. విజేతగా నిలిచే జట్టుకు బీసీసీఐ రూ.కోటి, రన్నరప్కు రూ.50 లక్షల ప్రైజ్మనీ అందించనుంది. దీంతో ఫైనల్లో విజయం సాధించేందుకు ఇరు జట్లు తీవ్రంగా పోరాడుతున్నాయి.
క్రీడలు
దులీప్ ట్రోఫీ విజేత ప్రైజ్ మనీ?


