PDPL: పెద్దపల్లిలో అక్రమ మట్టి, మొరం తవ్వకాలను అరికట్టాలని శాంతానగర్కు చెందిన సానికొమ్ము రాంరెడ్డి డిమాండ్ చేశారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, రోజూ వందల ట్రిప్పుల రవాణా జరుగుతున్నా చర్యలు లేవని ఆరోపించారు. రాజకీయ ఒత్తిడితో వెనుకాడుతున్నారన్నారు.
తెలంగాణ
'అక్రమ మట్టి మొరం తవ్వకాలను అరికట్టాలి'


