హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులు పరిశీలించిన మున్సిపల్ ఛైర్‌పర్సన్

MHBD పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి-రమేష్‌లు బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా 9వ వార్డు, శనిగపురం, గుండ్లపాడు తండా, బీసీ కాలనీలలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వారు తెలిపారు.