NRPT: నారాయణపేట కలెక్టరేట్లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ప్రియాంక పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ తన రచనలతో ప్రజల్లో సామాజిక చైతన్యం నింపారని, తెలంగాణ భాషా సంస్కృతుల పరిరక్షణకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
తెలంగాణ
ప్రజాకవి కాళోజీ నేటి తరానికి ఆదర్శం: కలెక్టర్


