దలాల్ స్ట్రీట్లో ఇవాళ ఆరు మెయిన్ బోర్డు IPOలు ప్రారంభమయ్యాయి. SEP 11 వరకు సబ్స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది. రెంట్మోజో రూ.1,256 కోట్లు, మణిపాల్ రూ.805 కోట్లు, కరమ్తారా రూ.875 కోట్లు, ఆర్సిల్ రూ.733 కోట్లు , LCC రూ.427 కోట్లు, స్టీమ్హౌస్ రూ.414 కోట్ల నిధుల లక్ష్యంతో మార్కెట్లోకి వచ్చాయి. SEP 17న షేర్లు లిస్ట్ అవుతాయి.
వ్యాపారం
దలాల్ స్ట్రీట్లో ఒకే రోజు ఆరు IPOలు ఎంట్రీ


