RR: షాద్నగర్లో టీజేఏసీ ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ డాక్టర్ కాళోజి నారాయణరావు జయంతిని నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజి రచనలు, కవిత్వం తెలంగాణ ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయని వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
'కాళోజి కవిత్వం స్ఫూర్తిదాయకం'


