హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇరిగేషన్‌ భూసేకరణ వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్

నల్గొండ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో భూసేకరణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. రైతులకు చెల్లించిన పరిహారం, ఆమోదించిన అవార్డుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.