PLD: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సెప్టెంబరు 9న పర్చూరు నియోజకవర్గ నేతలతో పార్టీ అధ్యక్షుడు జగన్ సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ భేటీలో స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు పాల్గొంటారు. పర్చూరులో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బలోపేతంపై మాజీ సీఎం జగన్ నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా నేతలతో మాజీ సీఎం జగన్ భేటీ


