VSP: జీవీఎంసీ వార్డు డీలిమిటేషనన్ను ప్రజల సౌలభ్యం, పరిపాలనా అవసరాలు, స్థానిక సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా చేపట్టాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు డిమాండ్ చేశారు. వార్డు డీలిమిటేషన్ అంశంపై జీవీఎంసీ అదనపు కమిషనర్ను కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
అదనపు కమిషనర్ను కలిసిన వైసీపీ


