మహిళల ఆసియాకప్లో భాగంగా భారత్, పాకిస్తాన్ గ్రూప్లో దశలో ఒకసారి తలపడిన విషయం తెలసిందే. ఈ చిరకాల ప్రత్యర్థులు మరోసారి తలపడే అవకాశం ఉంది. సెమీస్లో భారత్, పాక్ విజయం సాధిస్తే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. బంగ్లాదేశ్, యూఏఈ మధ్య జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టుతో భారత్ సెమీస్ ఆడుతుంది. రెండో సెమీ ఫైనల్లో శ్రీలంకతో పాక్ తలపడనుంది.
క్రీడలు
ఆసియాకప్.. ఫైనల్లో భారత్, పాక్?


