ADB: బోథ్ పట్టణంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం NPDCL CGRF-II అధికారికి బోథ్ కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. కరెంట్ స్థంభాలు, విద్యుత్ సౌకర్యం అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ముఖ్యంగా విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో మంచినీటి సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడి ఇబ్బందులు పడుతున్నారన్నారు.
తెలంగాణ
'బోథ్లో విద్యుత్ సమస్య తీర్చండి'


