హైదరాబాద్ ఈ ఛాంపియన్స్తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో ఖమ్మం ఏసెస్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఖమ్మం నిర్ణీత 20 ఓవర్లలో 200/6 పరుగులు చేసింది. మిఖిల్ జైస్వాల్ (76) హాఫ్ సెంచరీతో చెలరేగగా, GSK రెడ్డి 31, పరాస్ రాజ్ 32 పరుగులతో రాణించారు. HYD బౌలర్లలో అఖిల్ రాథోడ్ 2.. దేవ్, షణ్ముఖ, ప్రణవ్, అజయ్ తలో వికెట్ తీశారు.
క్రీడలు
TG20 క్వాలిఫయర్-1: ఖమ్మం భారీ స్కోర్

