హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి

TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సతమరాయి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి బస్టాఫ్‌లో నిల్చున్న మహిళలను బోలెరో వాహనం ఢీకొట్టింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.