భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇవాళ నాటింగ్హామ్లో మూడో టీ20 జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు టాస్ పడనుండగా, రాత్రి 10:00 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. శ్రేయస్ అయ్యర్, హ్యారీ బ్రూక్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న ఈ మ్యాచ్.. గత మ్యాచ్ కంటే మూడు గంటలు ఆలస్యంగా మొదలవుతుండడం మొదలవుతోంది.
క్రీడలు
IND Vs ENG T20: టైమింగ్స్లో మార్పులు


