అనంతపురం: ప్రభుత్వం పునరుద్ధరించిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచపు వెంకటేశులు సూచించారు. అనంతపురంలో వారు మాట్లాడుతూ.. జీవో నెం.6 ద్వారా వివాహం, ప్రసూతి, మరణం, దహన సంస్కారాలకు ఆర్థిక సాయం అందుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కార్మికులకు సంక్షేమ వరాలు.. సద్వినియోగం చేసుకోండి'


