హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 16న అభివృద్ధి పనులకు శ్రీకారం

AKP: ఈనెల 16న చోడవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయని టీడీపీ నాయకులు తెలిపారు. రూ.10.70 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే రహదారి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే తహసీల్దార్ భవన సముదాయం, రైతు బజార్, విత్తనాభివృద్ధి గిడ్డంగి భవనాలు ప్రారంభించనున్నారు.