HYD: వీర నారీమణుల త్యాగాలను స్మరిస్తూ సెప్టెంబర్ 15న బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా శక్తి స్కూటీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్ప తెలిపారు. ఈ సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడుతూ.. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ర్యాలీ ఉంటుందన్నారు.
తెలంగాణ
VIDEO: సెప్టెంబర్ 15న మహిళా శక్తి స్కూటీ ర్యాలీ


