NGKL: వినాయక చవితిని జిల్లా ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ కోరారు. గణనాథుని కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
చవితిని శాంతియుతంగా జరుపుకోవాలి: కలెక్టర్


