MBNR: కౌకుంట్ల మండల కేంద్రంలో ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు మండల పరిధిలోని రైతులకు ఉదయం 10 గంటలకు ట్రాన్స్ ఫార్మర్లను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచ్లు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, యూత్ కాంగ్రెస్, NSUI, INTUC, నాయకులు పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
నేడు రైతులకు ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ: ఎమ్మెల్యే


