KNR: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులో 46.35 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత 24 గంటల్లో సగటున 3,935 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. 1,692 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.ఇందులో మిషన్ భగీరథకు 231, అలీసాగర్కు 540, గుప్తాకు 269 క్యూసెక్కులు వదులుతున్నారు.
తెలంగాణ
VIDEO: ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద


