NZB: బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల కోసం ఈనెల 15న పంచాయతీరాజ్ మంత్రి సీతక్క పర్యటించనున్నట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్రెడ్డి తెలిపారు. పాలెం, నాగపూర్లో గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించనున్నారని, మోర్తాడ్లో ప్రజా సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాలకు ప్రజలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
ఈ నెల 15న జిల్లాకు రానున్న సీతక్క


