MGL: ఏటూరునాగారం బాలికల గురుకులంలో విద్యార్థినుల పట్ల అనుచితంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఇద్దరిని బదిలీ చేశారు. ఇన్ఛార్జ్ ఆర్సీవో రాజునాయక్ తెలిపారు. సీతా లక్ష్మి ఆదేశాలతో విచారణ జరిపి వార్డెన్ కిరణ్మయిని మహబూబాబాద్కు, గణిత టీచర్ తిరుపతమ్మను జైనూర్కు బదిలీ చేసినట్లు చెప్పారు.
తెలంగాణ
గురుకులంలో అనుచిత ప్రవర్తన.. ఇద్దరు బదిలీ


