HYD: వినాయక చవితి సందర్భంగా జూబ్లీ హిల్స్లో వైఆర్పీ ఫౌండేషన్ 8 వేల పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసింది. విగ్రహాల్లో మొక్కల విత్తనాలను పొందుపరిచారు. పండుగ అనంతరం విగ్రహాన్ని కుండీలో లేదా నేలలో ఉంచి నీరు పోస్తే, మట్టి క్రమంగా కలిసిపోయి అందులోని విత్తనం మొలకెత్తి మొక్కగా పెరిగేలా వీటిని రూపొందించారు.
తెలంగాణ
వినాయక విగ్రహాల్లో మొక్కల విత్తనాలు


