అన్నమయ్య: మదనపల్లె కోర్టులో శనివారం జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఏడీజే పీవీఎస్ సూర్యనారాయణమూర్తి తెలిపారు. రాజీ కుదిరే కేసులను లోక్అదాలత్లో పరిష్కరించుకుని సమయం, ఖర్చు ఆదా చేసుకోవాలని సూచించారు. ‘రాజీ మార్గమే రాచమార్గం’ అని పేర్కొంటూ, లోక్అదాలత్ తీర్పే అంతిమ తీర్పని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు జాతీయ లోక్అదాలత్


