హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

SRPT: స్పెషల్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు అధ్యక్షతన మండల పరిషత్‌ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు, గ్రామాల సమస్యలపై అధికారులు, సర్పంచులు చర్చించారు. మేళ్లచెరువులో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు స్థలం అందుబాటులో ఉందని ఎంఈఓ తెలిపారు.