HYD: తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా రాజ్ భవన్లోని సిబ్బందికి ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ పర్యావరణహితమైన మట్టి విగ్రహాలనే పూజించాలని పిలుపునిచ్చారు. పండుగలను ప్రకృతులకు, పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా బాధ్యతాయుతంగా జరుపుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణ
VIDEO: రాజ్ భవన్లో వినాయక చవితి వేడుకలు


