విశాఖలో నిర్వహిస్తున్న “MSME Business Expo-2026”ను మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం MSMEలు, స్టార్టప్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తూ వారి వ్యాపారాలను బలోపేతం చేయడానికి అన్ని విధాలా సహకరిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో MSME బిజినెస్ ఎక్స్పో


