NZB: వేల్పూర్ మండల పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మాధవ్, ఉపాధ్య క్షుడిగా గంగాధర్, కోశాధికారిగా బాలకిషన్ ఎన్నికయ్యారు. సంఘ నిబంధనలు పాటిస్తూ, సభ్యులందరికీ సమన్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. సంఘ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక


