హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

16న ఎంపీ అధ్యక్షతన దిశ సమావేశం

ATP: జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఈ నెల 16న జడ్పీ ఆవరణలోని జిల్లా పంచాయతీ వనరుల కేంద్రంలో నిర్వహించనున్నారు. ఎంపీ అంబిక లక్ష్మీ నారాయణ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వ పథకాలపై చర్చించనున్నట్లు జడ్పీ సీఈవో విజయలక్ష్మి శుక్రవారం తెలిపారు. సంబంధిత అధికారులు సమయానికి హాజరు కావాలని సూచించారు.