HYD: పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో బెడ్ల కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర విభాగానికి వచ్చే వారిలో 40-50 శాతం మంది ప్రైవేటు ఆసుపత్రుల నుంచి రిఫర్ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బెడ్లు, వెంటిలేటర్ల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. గుండెపోటు వంటి అత్యవసర కేసుల్లో ప్రతి సెకను కీలకం కావడంతో సకాలంలో చికిత్స అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
NIMSలో బెడ్ల కొరత.. అత్యవసర రోగులకు అవస్థలు!


