AKP: అచ్యుతాపురం మండలంలో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు ఈపీడీసీఎల్ ఈఈ రామకృష్ణ, ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. దిబ్బపాలెం సెజ్ కాలనీ, గొర్లెధర్మవరం, మెట్టధర్మవరం, లంకధర్మవరం, మార్టూరు, కుమారాపురం, జంగులూరు, దుప్పితూరు, వెంకటాపురం కూడలిలో మరమ్మతుల కారణంగా సరఫరా నిలిపివేస్తున్నట్లు వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


