హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు.. తప్పిన ప్రమాదం

NDL: డోన్‌ నుంచి కర్నూలుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మార్గమధ్యంలో బైక్‌ను తప్పించబోయి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ప్రమాదంలో సుమారు 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని సమాచారం. ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది.