హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చలో హైదరాబాద్‌కు తరలి రావాలి'

SDPT: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఈ నెల 10న చేపట్టనున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలిరావాలని సిద్దిపేట జిల్లా పెన్షనర్స్ జేఏసీ నాయకులు కోరారు. పెండింగ్ డీఏలు విడుదల చేయడంతో పాటు పీఆర్‌సీ ప్రకటించి, హెల్త్‌కార్డులను సమర్థవంతంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.