GNTR:ఫిరంగిపురం మండలంలోని పలు గ్రామాల్లో దళిత, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 24న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని కేవీపీఎస్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈమని అప్పారావు పిలుపునిచ్చారు. శనివారం ఆయా గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేసి బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
24న కలెక్టరేట్ వద్ద ధర్నా జయప్రదం చేయాలి


