KMR: భిక్కనూర్ మండల అభివృద్ధిలో మహిళా సమాఖ్య సభ్యుల సహకారం ఎంతో అవసరమని ఎంపీడీవో సవితారెడ్డి అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో గ్రామస్థాయి వీవోఏలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అందరి సమష్టి సహకారంతోనే మండలం అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
మండల అభివృద్ధికి సహకారం అవసరం


