MBNR: మహబూబ్నగర్ పరిధిలో రైల్వే అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులను ఎంపీ డీకే అరుణ కోరారు. జోగుళాంబ స్టేషన్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల స్టేషన్ల పనులను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
రైల్వే పనులు వేగవంతం చేయాలి: MP


